Tv424x7
Andhrapradesh

వైసీపీ నాయకుడిపై కేసు నమోదు

బి.కోడూరు మండలంలోని పెద్దులపల్లెకి చెందిన EX జడ్పీటీసీ , వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దులపల్లె పరిధిలోని ప్రభుత్వ భూమి S.NO:331లో 10 ఎకరాలను ఆక్రమించాడని పలు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూమిలో రాత్రికి రాత్రే మొక్కలు నాటడంతో గుర్తించిన MRO మహేశ్వరి బాయ్ సిబ్బందితో మొక్కలను తొలగించారు. MRO ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Related posts

సీఎం జిల్లా పర్యటనను… విజయవంతం చేయండి ! :- జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

అయ్యన్నపాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసినా కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు

TV4-24X7 News

వైద్య ఖర్చులకు వాసుపల్లి రూ.5వేల సాయం

TV4-24X7 News

Leave a Comment