Tv424x7
Andhrapradesh

నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

నారాయణపేట పట్టణంలోని యూసఫ్ తాజ్ అనే వ్యక్తి కిరాణం దుకాణంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత గుట్కా, జార్దా ప్యాకెట్ల పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ. 16, 368 విలువ గల గుట్కా, జార్దా ప్యాకెట్లను సీజ్ చేశామని అన్నారు. దుకాణం యజమాని యూసఫ్ తాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిషేధిత గుట్కా, జార్దా ప్యాకెట్ల అమ్మిన, నిల్వ చేసిన చర్యలు తీసుకుంటామని అన్నారు

Related posts

భారీ అక్రమ మద్యం స్వాధీనం- అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదు- సీఐ చాంద్ బాషా

TV4-24X7 News

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

TV4-24X7 News

పాస్టర్లకు గౌరవవేతనం.. 30 కోట్లు నిధులు విడుదల

TV4-24X7 News

Leave a Comment