Tv424x7
AndhrapradeshNational

ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చు

ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చుసాగు మరియు వ్యవసాయ కార్యకలాపాల కొసం పొలానికి వెళ్ళడానికి ముందు ఉన్న పొలం వారు దారి ఇవ్వకపోతే మీరు న్యాయపరంగా వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం ఏపి ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు ఈ చట్టాన్ని ఆశ్రయించి భూమి హక్కు పొందవచ్చు. సదరు రైతు దారి ఇవ్వడానికి నిరకరిస్తే అతడిపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.

Related posts

ఒరిస్సా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు

TV4-24X7 News

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

TV4-24X7 News

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

TV4-24X7 News

Leave a Comment