Tv424x7
Andhrapradesh

జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలోనూ కుంభమేళాను జరపనున్నారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది సాధువులు, అఘోరాలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు…

Related posts

జోహో మెసెజింగ్ యాప్‌పై స్వదేశీ కుట్రలు కూడా!

TV4-24X7 News

గోవధకు ఎక్కడా అనుమతి లేదు – లులూ షరతులపై పవన్‌ కఠిన వ్యాఖ్య

TV4-24X7 News

సెప్టెంబర్ 5న మాజీ మంత్రి రోజా అరెస్ట్?

TV4-24X7 News

Leave a Comment