ఎల్కతుర్తి | బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కీర్తన (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం — గోపాల్పూర్ గ్రామానికి చెందిన కృష్ణాకర్...

