Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

సస్పెండెడ్ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పైన కేసు నమోదు..

TV4-24X7 News
పంజాగుట్టలో ప్రణీతరావు పైన ఫిర్యాదు చేసిన ఎస్ఐబి అధికారులు. ఎస్ ఐ బీ మాజీ డీ ఎస్ పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంత మంది మీద నాన్ బెయిలబుల్ కేసు లు.. ఎస్ఐబీ...
Telangana

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

TV4-24X7 News
హైదరాబాద్.. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్‌. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్‌...
Telangana

17న పల్నాడులో మోడీ టూర్..!

TV4-24X7 News
చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
Andhrapradesh

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

TV4-24X7 News
లొక్‌సభ ఎన్నికల వేళ హుజుర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, జలగం వెంకట్రావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే...
Andhrapradesh

‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News
CM Jagan: బాపట్ల: తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan)...
Andhrapradesh

పొత్తులో ఎవరెక్కడ?.. ఆశావహుల్లో ఉత్కంఠ!

TV4-24X7 News
TDP-BJP-Janasena: అమరావతి: తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో..మిగతా...
Andhrapradesh

సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

TV4-24X7 News
విజయవాడ: అధికార పార్టీ వైకాపా ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం...
Telangana

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: డీకే అరుణ

TV4-24X7 News
హైదరాబాద్‌: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని తెలిపారు..హైదరాబాద్‌లోని పార్టీ...
Andhrapradesh

నంద్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

TV4-24X7 News
శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అమృత భారత్ రైల్వే స్టేషన్ల నిర్మాణానికి దేశంలోని 554 రైల్వే స్టేషన్లకు నేడు ప్రధాని మోడీ డిజిటల్ ప్రక్రియ ద్వారా శంకుస్థాపన చేశారు.ఇందులో భాగంగా నంద్యాల రైల్వే...
Andhrapradesh

ముస్లింల పురోగతి సమావేశం… ముస్లింల కోసమా? లేక ఒక రాజకీయ పార్టీ‌ కోసమా..?

TV4-24X7 News
మోటివేషన్ మీటింగ్… రాజకీయ రంగు పులుముకుందా?*మైదుకూరు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ముస్లింల పురోగతి పేరుతో ఏర్పాటు చేసిన మోటివేషన్ మీటింగ్లో…ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికేలా… బ్రదర్ సిరాజ్...