అమరావతి: ఈ ఏడాది ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు..ఈ మేరకు సమ్మె నోటీసుల...
Mavoist: వరంగల్ : ఏటూరునాగారం బైరి నరేష్పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు..భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు...
కడప/ మైదుకూరు : దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో ఈనెల 12వ తేదీ మరియు 14వ తేదీ మహిళలు చే కోలాటం గజపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. జైశ్రీరామ్...
◼️ *|| పోలీస్ స్టేషన్ లో టీడీపి కార్యకర్తను నగ్నంగా ఊరేగించిన పోలీసులు || ◼️▪️అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో పాల్తూరు స్టేషన్ పోలీసులు చిలుకూరుకి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త చంద్రమోహన్ ను...
కల్లోలంగా వాతావరణం బంగాళాఖాతంలో వాతావరణం సడెన్గా మారింది. ఒక్కసారిగా భారీ మేఘాలతో అల్పపీడనం లాంటిది పరుగులు పెడుతూ ఏపీవైపు వస్తోంది. ఆల్రెడీ ఇది తమిళనాడు దగ్గరకు వచ్చేసింది.ఇవాళ ఏపీకి వస్తుంది.అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి భారీ...
కడప జిల్లాచింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.17.75 లక్షల విలువగల రేషన్ బియ్యాన్ని రీజినల్ విజిలెన్స్ ఏ న్ఫోరెన్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. చెన్నూరు నుంచి కడప నగర సమీపంలోని...
చెన్నై:తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి.నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల...
జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం సమయంలో పది జిల్లాలు ఉండగా.. పరిపాలన సౌలభ్యం పేరిట...
ఎంఎల్ఎ సీటు కాదు.. వైసీపీని వీడటానికి గల అసలు కారణం చెప్పిన రాయుడు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్ళీ క్రికెట్ లోకి రానున్నాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లో భాగంగా ముంబైగ...