గవర్నర్ను కలవనున్న వైఎస్ షర్మిల
హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్భవన్కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు..కాగా షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి...

