Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి!**సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

TV4-24X7 News
! ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు...
Andhrapradesh

ఏపీలో కొత్త పార్టీ ప్రకటించిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

TV4-24X7 News
విజయవాడ: మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనుండగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో తన పార్టీ పేరును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఇది...
Andhrapradesh

చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

TV4-24X7 News
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. త్రిషతో లియో సినిమాలో...
Andhrapradesh

కత్తులతో వైకాపా నాయకుల వీరంగం .. ఒకరి మృతి, నలుగురికి గాయాలు

TV4-24X7 News
Nellore: కావలి: నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నాయకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఆస్తి వివాదం నేపథ్యంలో ఐదుగురిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తెదేపా నాయకుడు సురేష్‌ మృతి చెందగా..శ్రీనివాసులు, పవన్‌,...
Andhrapradesh

తిరుమల ధర్మకర్తలు ఇంట్లో భారీ సొమ్ము

TV4-24X7 News
https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231222-WA0144.mp4 ఆదాయపన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు.ఆయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా 128కిలోల బంగారం, 150కోట్ల నగదు, 70కోట్ల వజ్రాలు...
Andhrapradesh

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స

TV4-24X7 News
HYDERABAD..14 నెలల చిన్నారికి కరోనా సోకింది. 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు..చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి...
Andhrapradesh

విజయవాడ ఏసీబీ కోర్టులో లోకేశ్‌పై సీఐడీ మరో పిటిషన్

TV4-24X7 News
Nara Lokesh: విజయవాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW)...
Andhrapradesh

వాలంటీర్ జీతాలు పెంపు 5 వేల నుంచి రూ.5,750

TV4-24X7 News
ఏపీ వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీ వాలంటీర్ల జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…జగన్ పుట్టినరోజు...
Andhrapradesh

శ్రీ కోదండ రామాలయం లో రేపు ఉత్తర ద్వార దర్శనం

TV4-24X7 News
. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని పాత దువ్వూరు శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం నందు రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారము ఏర్పాటు చేయడమైనది ఈ...
National

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

TV4-24X7 News
జీడీపీలో 100 శాతానికి దాటి : ఐఎంఎఫ్‌ హెచ్చరికన్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి...