తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనం నిలిపివేత
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను తితిదే అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు..దీంతో ఏటీసీ వద్ద తితిదే విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు....

