Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
National

ట్విటర్ డౌన్.. సేవలకు అంతరాయం.. అసలేం జరుగుతోంది?

TV4-24X7 News
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. గురువారం ఉదయం ట్విట్టర్ మొరాయించింది. నెటిజన్లకు సేవలు అందించంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో సమస్య తలెత్తింది.ట్విట్టర్.. ఎక్స్‌ అకౌంట్స్ ఓపెన్...
National

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు

TV4-24X7 News
ఢిల్లీ..దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్ కేసులు...
Andhrapradesh

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News
https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231221-WA0107.mp4 అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ ఆసం రఘురామిరెడ్డి.అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించే వరకు వారికి అండగా...
Andhrapradesh

అంగన్వాడీల సమ్మెకు అండగా ప్రవీణ్ కుమార్ రెడ్డి

TV4-24X7 News
ప్రొద్దుటూరు లోని ఎం.ఆర్.వో ఆఫీస్ వద్ద కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపి వారికి బోజన ఏర్పాట్లు చేసిన ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి. ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ...
Andhrapradesh

కల్లూరు గ్రామంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

TV4-24X7 News
_జననేత మన ప్రియతమ_ _ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా_ _ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామంలో వైస్సార్ విగ్రహం దగ్గర వేడుకలు ఘనంగా జరిగాయి_ వైయస్సార్ విగ్రహానికి పూలమాలతో అలంకరించి…బాణసంచాలు పేల్చరు _అనంతరం_...
Andhrapradesh

మైదుకూరు మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TV4-24X7 News
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మన్ శ్రీ మాచనూరు చంద్ర గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని కేక్...
National

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

TV4-24X7 News
కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం...
Cinima News

ఆహా లో త్వరలో పొలిటికలకల్ క్రైమ్ థ్రిల్లర్

TV4-24X7 News
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా తాజాగా ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసింది. పొలిటికలకల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ “కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్”.అచ్చమైన తెలంగాణ...
Telangana

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News
అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీం ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు లేదని కండక్టరుతో గొడవపడి చెంప కొరికాడు....
Andhrapradesh

హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు

TV4-24X7 News
IT Raids:ప్రొద్దుటూరు:- హైదరాబాద్‌తో పాటు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీ పుల్లయ్య అనే వ్యక్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు..కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ తెలుగు...