Tv424x7
National

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం 8 గంటల 1 5 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొంది.

Related posts

WHO షాకింగ్ హెచ్చరిక: భారత్‌కి చెందిన మూడు దగ్గు సిరప్లు ప్రమాదకరం!

TV4-24X7 News

8 ఏళ్ల పసివాళ్ళతో వ్యభిచారం…రాకెట్ లో డిఎస్పి ప్రభుత్వ ఉద్యోగులు

TV4-24X7 News

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు ఎందుకో తెలుసా

TV4-24X7 News

Leave a Comment