Tv424x7
National

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం 8 గంటల 1 5 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొంది.

Related posts

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ శుభవార్త

TV4-24X7 News

షేర్ విత్ కేర్….. బాస్…..

TV4-24X7 News

Leave a Comment