ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా తాజాగా ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసింది. పొలిటికలకల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ “కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్”.అచ్చమైన తెలంగాణ భాషలో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. డిసెంబర్ 22వ తేదీన నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెబ్ సిరీస్ మేకర్స్ ప్రకటించారు.
previous post
next post

