మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి
మైదుకూరు/దువ్వూరు : కడపజిల్లాలో మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అందుకోవాలని ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి కోరారు. బుధవారం దువ్వూరులో జగన్ మోహన్...

