Category : Andhrapradesh
విశాఖ జిల్లా అనకాపల్లి లో భారీ మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు!
అనకాపల్లి కేంద్రంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద 126 అడుగుల మట్టి గణపతిని సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు...
ప్రైవేటు బస్సు బీభత్సం… వ్యక్తికి గాయాలు
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని...
అర్చకుల పేరుతో ఘరానా మోసం
కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయ పూజారుల పేరుతో వచ్చి ప్రజల భక్తిని సొమ్ము చేసుకునే ముఠా సులువుగా లక్షలు దోచుకుంటోంది.ఆలయాల పవిత్రత, భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా ఓ ముఠా దందా...
మైనర్ బాలిక ఫై అత్యాచార కేసులో ఇద్దరు ముద్దాయిలు లకు యావజ్జీవ జైలు శిక్ష విధించిన పోక్స్ కోర్టు
బాధితురాలికి 3 లక్షల రూపాయలు నష్ట పరిహారం ముద్దాయిల కు యావజ్జీవ జైలు శిక్ష వారు జీవించినంత కాలం పోలీస్ వారిని అభినందించిన జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ తిరుపతి 👉 పోక్సో కేసులో నిందితులు...
పాలకుల్ని బట్టే రాజకీయాలు – చంద్రబాబుతో అదే సమస్య !
రాజకీయాలు ఎప్పుడూ పాలకుల్ని బట్టి ఉంటాయి. పాలన చేసే వారి విధానాలను బట్టి ఉంటాయి. పాలన ప్రజా వ్యతిరేకంగా సాగుతూంటే.. విపక్ష పార్టీలన్నీ మిగతా సమస్యలను పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోరాటం...
ఏపీలో స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలువిడుదల
అమరావతి :ఏపీలో RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి....
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ‘డాక్టర్’ కొలువులకు నోటిఫికేషన్
ఏపీ వైద్యారోగ్య శాఖలో 185 డాక్టర్ పోస్టుల నియామకంఒప్పంద ప్రాతిపదికన చేపట్టనున్న నియామకాలుమొత్తం పోస్టుల్లో 155 ఎంబీబీఎస్, 30 స్పెషలిస్టు వైద్యుల ఖాళీలుపట్టణ ఆరోగ్య, ఆయుష్మాన్ కేంద్రాల్లో వైద్యుల నియామకంఆగస్టు 25 నుంచి సెప్టెంబర్...
శాంతికి త్వరలో డిస్మిస్ ఆర్డర్స్ !
విజయసాయిరెడ్డి విషయంలో తీవ్రంగా వివాదాస్పదమైన దేవాదాయశాఖ ఉద్యోగిని శాంతిపై విచారణ పూర్తి అయింది. ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. వృత్తిపరంగా ఆమె తీవ్రమైన అవినీతికి పాల్పడటంతో పాటు...
విశాఖలో మూడు రోజుల పాటు “సేనతో సేనాని”
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖపట్నంలో 28 నుంచి 30 వరకు మూడు రోజుల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి “సేనతో సేనాని” అనే...
హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు
అనంతబాబు ఫోన్లోనే అసలు గుట్టు ! డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని .. హైకోర్టు చెప్పింది....