Category : Telangana
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
హైదరాబాద్:ఏప్రిల్ 02ఇటీవలే కాంగ్రెస్లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్...
‘కాళేశ్వరం’ దోషులెవరో తేల్చండి
‘కాళేశ్వరం’ దోషులెవరో తేల్చండి విచారణ కమిటీ చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతాకు ఇరిగేషన్ అధికారులుబీఆర్కేఆర్ భవన్లో విచారణ కార్యాలయం ఏర్పాటువిచారణ కమిటీ చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతాకు నీటిపారుదల శాఖ అధికారులు..హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల...
కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్
నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్నారు ఎంపీ బండి సంజయ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించారు..అకాల వర్షాలతో పంట...
సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే
సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యేహైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసంలో ఆదివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో...
కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..
KTR: హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై.. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ...
గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?
Mar 29, 2024,గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం జీసస్ తన ప్రాణాలను సిలువపై పణంగా పెట్టారని చెబుతారు. జీసస్ను సిలువపై వ్రేలాడదీసిన...
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
హైదరాబాద్: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు..ఈ సందర్భంగా...
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హైదరాబాద్: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు..వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్...
కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా...
మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది..లిక్కర్ పాలసీ రూపకల్పన, 100...

