Tv424x7
Andhrapradesh

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

అమరావతి: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్ ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Related posts

నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

విజయసాయి రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

TV4-24X7 News

గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్

TV4-24X7 News

Leave a Comment