Tv424x7
Andhrapradesh

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం చంద్రబాబు

అమరావతి :ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్యశాఖ సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో ప్రతినియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రకటించారు. అవసరాన్ని బట్టి పీహెచ్సీ, సీహెచ్సీలో వర్చువల్ వైద్యసేవలు అందించాలని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో 13 కొత్త డీ-అడిక్షన్ సెంటర్లు స్థాపించాలని చంద్రబాబు వైద్యాధికారులను ఆదేశించారు. అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

Related posts

ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా అందించాలి : తహశీల్దార్లు వెంకటసు బ్బయ్య

TV4-24X7 News

YCP మాజీ ఎంపీకి బిగ్ షాక్

TV4-24X7 News

వాలంటీర్లు పై ఎలక్షన్ కమిషనర్ సంచలన నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment