Tv424x7
Andhrapradesh

పాస్టర్లకు గౌరవవేతనం.. 30 కోట్లు నిధులు విడుదల

పాస్టర్లకు గౌరవవేతనం గత సంవత్సరం మే 2024 నుండి నవంబర్ 2024 వరకు ఉన్న బకాయిలు 30 కోట్లు విడుదల చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 8427 మంది పాస్టర్లకు ఈ వేతనం అందనుంది.

Related posts

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..

TV4-24X7 News

35 వ వార్డ్ లో గ్రామసభ పి -4 సర్వ్య్ ఏర్పాటు

TV4-24X7 News

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

Leave a Comment