Tv424x7
Andhrapradesh

నేడు కడపకు సీఎం, లోకేష్, జగన్ మోహన్ రెడ్డి, షర్మిల

ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ నలుగురు కీలక నేతల పర్యటించనున్నారు. రాజంపేట మండలంలో CM చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారు. మంత్రి లోకేష్ సాయంత్రం కడపకు చేరుకుని రేపు కొప్పర్తిలో పర్యటిస్తారు. YS వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి జగన్, షర్మిల సాయంత్రం కడపకు చేరుకుంటారు. రేపు ఇడుపులపాయ వెళ్లనున్నారు.

Related posts

ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి

TV4-24X7 News

నేడు కాళేశ్వరంకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TV4-24X7 News

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment