Tv424x7
Andhrapradesh

ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి

ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం (బ్లాక్ కార్యాలయం)లో అగ్ని ప్రమాదందీంతో ఒక్కసారిగా భవనంలో చెలరేగిన మంటలు.. అయితే గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను అదుపు చేసిన సిబ్బందిఅప్పటికే కార్యాలయంలో భద్రపర్చిన పాత ఎన్నికల సామాగ్రి రూం, పక్కనే గోడ బయట ఉన్న టిఫైబర్ ఏసీ కేబుల్ వైర్ కాలి బూడిదయ్యాయిమంటలు ఆర్పుతుండగా అందులో ప్రత్యక్షమైన డెడ్ బాడీ.. పూర్తిగా కాలడంతో గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీ

Related posts

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో భారీగా మిగిలిన సీట్లు

TV4-24X7 News

PDS సరుకుల అక్రమ నిల్వల పై విజలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు.

TV4-24X7 News

భర్తను చంపిన భార్య ఎందుకో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment