Tv424x7
Andhrapradesh

గుడిపాడు గ్రామంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

కడప/మైదుకూరు: దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది.గ్రామ సర్పంచ్ బాబు షరీఫ్, వైసీపీ నాయకులు తుమ్మల చిన్న లింగారెడ్డి, పోలక వీరారెడ్డి, పోలక సుబ్బారెడ్డి సహా ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమంలో వైఎస్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి, నివాళులు తెలిపారు. స్థానికులు వైఎస్ గారి సేవలను గుర్తుచేసుకుంటూ, గ్రామీణుల కోసం ఆయన చేసిన దాతృత్వ, సంక్షేమ కార్యక్రమాలను స్మరించారు.

Related posts

ఏపీలో ఇకపై ఇద్దరికి మించి పిల్లలున్న వారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే

TV4-24X7 News

నేడే జనసేన – టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక హామీలూ, అంశాలూ ఇవే

TV4-24X7 News

ఇంత చేసి పోసాని, ఆర్జీవిని వదిలేస్తారా ?

TV4-24X7 News

Leave a Comment