Tv424x7
Andhrapradesh

గుడిపాడు గ్రామంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

కడప/మైదుకూరు: దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది.గ్రామ సర్పంచ్ బాబు షరీఫ్, వైసీపీ నాయకులు తుమ్మల చిన్న లింగారెడ్డి, పోలక వీరారెడ్డి, పోలక సుబ్బారెడ్డి సహా ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమంలో వైఎస్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి, నివాళులు తెలిపారు. స్థానికులు వైఎస్ గారి సేవలను గుర్తుచేసుకుంటూ, గ్రామీణుల కోసం ఆయన చేసిన దాతృత్వ, సంక్షేమ కార్యక్రమాలను స్మరించారు.

Related posts

త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..?

TV4-24X7 News

పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీఎం జన్మదిన వేడుకలు

TV4-24X7 News

ఇప్పటివరకు సర్వేలలో 93% ఖచ్చితత్వం తో ఉన్న ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే

TV4-24X7 News

Leave a Comment