Tv424x7
Andhrapradesh

ఇప్పటివరకు సర్వేలలో 93% ఖచ్చితత్వం తో ఉన్న ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే

ఏపీలో కూటమిదే అధికారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమే అధికారం చేపడుతుందని ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే తేల్చింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 98-120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ: 78-96, జనసేన: 16-18, : బీజేపీ: 4-6, వైసీపీ: 55-77, కాంగ్రెస్: 0-2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది.

Related posts

ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

TV4-24X7 News

కార్యకర్తల కోసం ఇక ఎందాక అయినా నిలబడతా :వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

పసి వాడి ప్రాణం తీసిన టీ..!

TV4-24X7 News

Leave a Comment