Tv424x7
Andhrapradesh

ఏపీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారయత్నం

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది.గేదెకు వైద్యం చేయాలని చెప్పి మహిళా ఉద్యోగిని ఇంటికి పిలిపించుకున్న జాజుల తిరుపతయ్య అనే వ్యక్తి, అక్కడే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.మహిళ కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను రక్షించారు. అనంతరం బాధితురాలు యడ్లపాడు పోలీస్ స్టేషన్లో తిరుపతయ్యపై ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Related posts

ప్రకాశం జిల్లా పొదిలిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు..

TV4-24X7 News

35 వ వార్డు లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

TV4-24X7 News

అదనపు కట్నం వేధింపులు… గర్భిణీ మహిళ ఆత్మహత్య..

TV4-24X7 News

Leave a Comment