Tv424x7
Telangana

కొడంగల్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

వికారాబాద్ జిల్లా కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి మంజూరు చేసింది. 50 MBBS సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో స్థానికత వివాదం తొలగి, అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల సంఖ్య 4,100కి పెరిగింది.

Related posts

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

TV4-24X7 News

ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే.. ఎందుకంటే…?

TV4-24X7 News

మహా గణపతికి భక్తుల ఘన వీడ్కోలు….

TV4-24X7 News

Leave a Comment