Tv424x7
National

వినాయక నిమజ్జనాల్లో 22 మంది మృతి!

మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి, వరదల్లో కొట్టుకుపోయి మొత్తం 22 మంది మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Related posts

దిగుమతులపై ఆధారపడొద్దు – దేశీయ పంటల సాగును పెంచండి:

TV4-24X7 News

స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్‌, మస్క్‌.. కానీ!

TV4-24X7 News

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

TV4-24X7 News

Leave a Comment