Tv424x7
Andhrapradesh

సదరం సర్టిఫికేట్ల పునఃపరిశీలన తాత్కాలికంగా నిలుపుదల

రాష్ట్రవ్యాప్తంగా 7.38 లక్షల దివ్యాంగులలో ఇప్పటివరకు 5 లక్షల మందికి సర్టిఫికేట్ పునఃపరిశీలన పూర్తయింది.

1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు, అయితే వీరిలో చాలామంది (95%) అప్పీల్ చేసుకున్నారు.

అప్పీల్ చేసిన వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండటంతో, ప్రస్తుత పునఃపరిశీలన తాత్కాలికంగా నిలిపివేశారు.

మిగిలిన 1.38 లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉంది, కానీ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త నోటీసులు జారీ చేయొద్దని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది.

Related posts

GPS జీవో, గెజిట్ ఆపాలని AP CM చంద్రబాబు ఆదేశం

TV4-24X7 News

నోటీసు ఇస్తేనే విచారణకు వస్తా: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

TV4-24X7 News

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

TV4-24X7 News

Leave a Comment