Tv424x7
Andhrapradesh

పట్టపగలు దొంగతనాలు – ఆరుగురు అరెస్ట్.

కడప జిల్లా, కలసపాడు మండలం:
మహానందిపల్లి, ముద్దంవారిపల్లి గ్రామాల్లో పట్టపగలు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ కేసులో కలసపాడు పోలీసులు చర్యలు తీసుకొని ఐదు మంది మహిళలు, ఒక యువకుడుతో కూడిన మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, వీరంతా కలిసి రెండు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇంటి యజమానులు ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఆస్తులు అపహరించారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఎస్‌ఐ వారు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది.


Related posts

విల్లూరి భాస్కర్ రావు చేతుల మీదుగా 500 మందికి అన్నదాన కార్యక్రమం

TV4-24X7 News

శ్రీ శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వివేకానంద ఆశ్రమ వాసులు

TV4-24X7 News

ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.

TV4-24X7 News

Leave a Comment