Tv424x7
Andhrapradesh

ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.

Related posts

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

TV4-24X7 News

విశాఖపట్నం: బ్రహ్మోత్సవ యజ్ఞోపవీతం ప్రత్యేక దర్శనం…

TV4-24X7 News

ఆగస్టు -2025 కి సంబంధించిన అన్ని సేవల టిక్కెట్లు విడుదల ప్రకటన

TV4-24X7 News

Leave a Comment