Tv424x7
AndhrapradeshPolitical

మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా భూమా రాగిణి..

తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి భూమారాగిణి గనియమితులయ్యారు. అధికారికంగా ఈ నియామక ప్రకటన విడుదల కాగా, అనేక మంది ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భూమా రాగిణి తాడిపత్రి రాజకీయ రంగంలో సుపరిచితమైన నాయకురాలు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాలు అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఆమె నాయకత్వంలో మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటి..

TV4-24X7 News

హిందువుల విశ్వాసాన్ని TMC అవమానించింది: మోడీ

TV4-24X7 News

సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ ను దక్కించుకున్న టైగర్ పవర్ క్లబ్

TV4-24X7 News

Leave a Comment