Tv424x7
AndhrapradeshPolitical

మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా భూమా రాగిణి..

తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి భూమారాగిణి గనియమితులయ్యారు. అధికారికంగా ఈ నియామక ప్రకటన విడుదల కాగా, అనేక మంది ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భూమా రాగిణి తాడిపత్రి రాజకీయ రంగంలో సుపరిచితమైన నాయకురాలు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాలు అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఆమె నాయకత్వంలో మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పాతబస్తీలో హృదయ విదారక ఘటన….ఏంటో తెలుసా…

TV4-24X7 News

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ

TV4-24X7 News

అది అబద్ధపు ప్రచారం.. రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు: నాగబాబు

TV4-24X7 News

Leave a Comment