చెత్తను ఎత్తి వేసే తోపుడు బండికి విరాళాలు కావాలని ఫ్లెక్సీలు ఏర్పాటు.
గత కేసీఆర్ ప్రభుత్వం చెత్తను తొలగించడానికి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కేటాయించగా, ఇప్పుడు పంచాయతీలకు నిధులు లేక కనీసం తోపుడు చెత్త బండ్ల కోసం విరాళాలు ఇవ్వాలని ఫ్లెక్సీలు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట చెత్త బండిని విరాళంగా ఇవ్వాలని ఫ్లెక్సీలు పెట్టిన కార్యదర్శి చందూలాల్.
మేజర్ గ్రామ పంచాయతీకి నిధులు కరువయ్యాయ? తోపుడు బండికి కూడా నిధులు లేవా? అంటూ అందరూ విమర్శించడంతో ప్లెక్సీలను తొలగించిన అధికారులు.