Tv424x7
Andhrapradesh

ధర్మవరం లో వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రైల్వే స్టేషన్ సమీపన గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని గురువారం సాయంత్రం హత్య చేసి, పారిపోయారు. మృతుడు తలారి లోకేంద్ర తండ్రి పేరు భైరవుడు ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ ఎల్2 కు చెందిన వ్యక్తిగా సమాచారం. తల్లిదండ్రులు బొప్పాయ కాయలు బండి మీద అమ్ముకుంటూ జీవనం సాగిస్తారని తెలిసింది.కాగా మృతుడు గతంలో పలు కేసులలోనూ ఒక మహిళను చంపిన కేసులో కూడ నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

TV4-24X7 News

ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

TV4-24X7 News

గంజాయి పట్టించిన వారికి బంపర్ ఆఫర్

TV4-24X7 News

Leave a Comment