Tv424x7
Andhrapradesh

జగన్ పై అనర్హత వేటు తప్పదా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేగింది.అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.రఘురామకృష్ణరాజు ప్రకారం

➡️ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుంది.

➡️ పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు.

➡️ మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాపై రాజకీయ రచ్చ మొదలైంది.టీడీపీ నేతలు — “వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా రావాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది” అని డిమాండ్ చేస్తున్నారు.రఘురామ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ముసురుకున్నాయి.వైసీపీ తరఫున ఇంకా అధికారిక స్పందన రాలేదు.

Related posts

తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

TV4-24X7 News

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం

TV4-24X7 News

Leave a Comment