Tv424x7
AndhrapradeshPolitical

బెయిల్ వచ్చినా….. ప్రభుత్వం జైల్లోనే ఉంచ్చారంట…..

అమరావతి:
తాజాగా బెయిల్ వచ్చినా ప్రభుత్వం జైల్లోనే బంధించిందంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 “బెయిల్ వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారు” అంటూ ధనుంజయరెడ్డి ఫైర్ అయ్యారు.

🔴 ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది చరిత్రలో చూడని అన్యాయం అని వ్యాఖ్యానించారు. వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారు” అంటూ ధనుంజయరెడ్డి ఫైర్ అయ్యారు.

🔴 ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది చరిత్రలో చూడని అన్యాయం అని వ్యాఖ్యానించారు.

Anusha

Related posts

రేపటి నుంచి EAPCETAP

TV4-24X7 News

జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పులివెందుల లో సార్వత్రిక మానవ విలువల కార్యక్రమం

TV4-24X7 News

*ఏపీ రాష్ట్రంలో…బంగారం నిల్వలు – ఏ జిల్లాలో ఉన్నాయి – ఎప్పుడు వెలికి తీస్తారంటే?

TV4-24X7 News

Leave a Comment