Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి EAPCETAP

రేపటి నుంచి మే 23 వరకు ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) జరగనుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణలో సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 నుంచి 17 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ, 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఈసారి కూడా ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. https://cets.apsche.ap.gov.in 2 టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Related posts

గ్రామ సదస్సులో ప్రజలు విన్నవించిన ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తాం. .!

TV4-24X7 News

35 వ వార్డు లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

TV4-24X7 News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోకరా.. రూ. 2వేలు కట్టాడు, రూ. 31 లక్షలు పోగొట్టుకున్నాడు

TV4-24X7 News

Leave a Comment