Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి EAPCETAP

రేపటి నుంచి మే 23 వరకు ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) జరగనుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణలో సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 నుంచి 17 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ, 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఈసారి కూడా ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. https://cets.apsche.ap.gov.in 2 టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Related posts

నేడు సాగర్ నీరు విడుదల

TV4-24X7 News

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

TV4-24X7 News

మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment