Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి EAPCETAP

రేపటి నుంచి మే 23 వరకు ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) జరగనుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణలో సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 నుంచి 17 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ, 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఈసారి కూడా ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. https://cets.apsche.ap.gov.in 2 టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Related posts

సుపారీ ఇచ్చి తండ్రినే చంప్పించిన కూతురు

TV4-24X7 News

బేబీ ప్రోడక్ట్స్ ఇప్పుడు విశాఖలో అందుబాటులో

TV4-24X7 News

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి: TTD

TV4-24X7 News

Leave a Comment