Tv424x7
Andhrapradesh

నేడు సాగర్ నీరు విడుదల

నాగార్జున సాగర్ నీటిని ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున సాయంత్రం నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

Related posts

పట్టుదలతో పరీక్షలకు సిద్ధం కావాలి

TV4-24X7 News

ఏ నోట విన్న నారాయణ నామస్మరణమే

TV4-24X7 News

కీసరలో 50 కోట్ల భూమి కబ్జా ప్రయత్నం సంచలనం

TV4-24X7 News

Leave a Comment