మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు
◾▪️ఎస్సీ,ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూ కబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.
▪️ఎమ్మెల్యేపై శామీర్పేట పోలీసులు చీటింగ్, ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు.
▪️గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఫిర్యాదు.
▪️నాలుగు సెక్షన్ల కింద మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు
▪️47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు.
▪️ఎమ్మార్వో తో పాటు మల్లారెడ్డి పై పిర్యాదు.▪️ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ
▪️శామీర్ పెట్ పిఎస్ లో మల్లారెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తో పాటు 420 కేసు నమోదు