Tv424x7
Telangana

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు

◾▪️ఎస్సీ,ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూ కబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

▪️ఎమ్మెల్యేపై శామీర్‌పేట పోలీసులు చీటింగ్, ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు.

▪️గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఫిర్యాదు.

▪️నాలుగు సెక్షన్ల కింద మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు

▪️47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు.

▪️ఎమ్మార్వో తో పాటు మల్లారెడ్డి పై పిర్యాదు.▪️ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ

▪️శామీర్ పెట్ పిఎస్ లో మల్లారెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తో పాటు 420 కేసు నమోదు

Related posts

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

TV4-24X7 News

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

TV4-24X7 News

డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్‌!

TV4-24X7 News

Leave a Comment