Tv424x7
Andhrapradesh

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

AP: సీఎం జగన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పులివెందుల పర్యటనలో సీఎం కాన్వాయైపై గురిజాలకు చెందిన దివ్యాంగుడు అప్పయ్య రాయి విసిరాడు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ వాహనంపై పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. పింఛనుకు దరఖాస్తు చేసుకుని 4 నెలలైనా రాకపోవడంతోనే రాయి విసిరినట్లు తెలుస్తోంది.

Related posts

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్

TV4-24X7 News

సింగనమల సీఐ కౌలుట్లయ్య మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

TV4-24X7 News

త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..?

TV4-24X7 News

Leave a Comment