Tv424x7
Andhrapradesh

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

AP: సీఎం జగన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పులివెందుల పర్యటనలో సీఎం కాన్వాయైపై గురిజాలకు చెందిన దివ్యాంగుడు అప్పయ్య రాయి విసిరాడు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ వాహనంపై పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. పింఛనుకు దరఖాస్తు చేసుకుని 4 నెలలైనా రాకపోవడంతోనే రాయి విసిరినట్లు తెలుస్తోంది.

Related posts

ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

TV4-24X7 News

ఇక‌పై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 ల‌క్షల వ‌ర‌కూ ఉచిత వైద్యం.

TV4-24X7 News

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? చివరి గడువు ఎప్పుడో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment