Tv424x7
Andhrapradesh

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

AP: సీఎం జగన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పులివెందుల పర్యటనలో సీఎం కాన్వాయైపై గురిజాలకు చెందిన దివ్యాంగుడు అప్పయ్య రాయి విసిరాడు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ వాహనంపై పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. పింఛనుకు దరఖాస్తు చేసుకుని 4 నెలలైనా రాకపోవడంతోనే రాయి విసిరినట్లు తెలుస్తోంది.

Related posts

జీవీఎంసీ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విల్లూరి

TV4-24X7 News

వేములవాడలో భక్తుల ఆగ్రహం..! బూజు పట్టిన లడ్డూల విక్రయం కలకలం

TV4-24X7 News

జడ్జీలను దూషించిన కోర్టు అటెండర్ కు 14 రోజులు రిమాండ్

TV4-24X7 News

Leave a Comment