Tv424x7
Andhrapradesh

నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల..

Jagananna Vidya Deevena: అమరావతి..నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనున్నారు..

Related posts

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

TV4-24X7 News

సంతాప సభ కార్యక్రమం లో పాల్గొన్న ద్రోణంరాజు శ్రీవాత్సవ

TV4-24X7 News

నేడు మాచర్లకు పిన్నెల్లి సోదరులు

TV4-24X7 News

Leave a Comment