Tv424x7
Andhrapradesh

మంత్రి రజని కార్యాలయంపై దాడి..

గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి…మంత్రి విడదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.నిందితుల కోసం గాలిస్తున్నా పోలీసులు…నేడు గుంటూరు వెస్ట్ నియోజక వర్గ పరిధిలో చంద్రమౌళి నగర్ లో కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి రజని..

Related posts

దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది.. రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

స్కూల్‌ విద్యార్ధులకు మంత్రి లోకేశ్‌ తీపికబురు.. ఇక ప్రతి శనివారం పండగే!*

TV4-24X7 News

తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు

TV4-24X7 News

Leave a Comment