Tv424x7
Andhrapradesh

రేషన్ బియ్యం పట్టివేత

కడప జిల్లాచింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.17.75 లక్షల విలువగల రేషన్ బియ్యాన్ని రీజినల్ విజిలెన్స్ ఏ న్ఫోరెన్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. చెన్నూరు నుంచి కడప నగర సమీపంలోని సికె దిన్నె మండల మీదుగా కర్ణాటక లోని బంగారు పేటకు అక్రమంగా తరలిస్తుండగా అధికారి మాసూమ్ భాష ఆదేశాల మేరకు లారీని పట్టుకున్నారు అని తెలియజేశారు

Related posts

జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!

TV4-24X7 News

గేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

TV4-24X7 News

కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు..

TV4-24X7 News

Leave a Comment