Tv424x7
Andhrapradesh

చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం..

Chandrababu: అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానం పంపింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించింది..ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి..

Related posts

ఏపీలో ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం..

TV4-24X7 News

సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు కీలక ఆదేశాలు

TV4-24X7 News

రేపు పిఠాపురం లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

TV4-24X7 News

Leave a Comment