Andhrapradeshచంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం.. by TV4-24X7 NewsJanuary 17, 2024January 17, 20240 Chandrababu: అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించింది..ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి.. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share