Tv424x7
Andhrapradesh

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరిజిల్లా టీడీపీ నాయకులు.ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 3రోజులు నిజం గెలవాలి కార్యక్రమం.విమానాశ్రయానికి భారీగా చేరుకున్న జిల్లా నాయకులు, కార్యకర్తలు.నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన.చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ.మొదటగా జగ్గంపేట నియోజకవర్గం, గుర్రపాలెం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి..

Related posts

జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స

TV4-24X7 News

వివిధ రాష్ట్రాల నుంచి కేరళకు సాయం

TV4-24X7 News

డాక్టర్ సునీత నర్రెడ్డి ఐడీఎస్‌ఏ ఫెలోగా ఎన్నిక…

TV4-24X7 News

Leave a Comment