Tv424x7
Andhrapradesh

కేరళలో అడిషనల్ కోర్ట్ సంచలన తీర్పు.. 15 మందికి మరణ శిక్ష

కేరళలోని మావెలిక్కర అడిషనల్ కోర్ట్ న్యాయమూర్తి సంచలన తీర్పును ఇచ్చారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 15 మంది పీఎఫ్ఐ కార్య కర్తలుకు కోర్ట్ మరణ శిక్ష విధించింది.బీజేపీ స్టేట్ కమిటీ మెంబర్, ఓబీసీ మొర్చా సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాసన్ ఇంట్లోకి చొరబడి దుండగులు 2021 డిసెంబర్ 19న హత్య చేశారు. అతని కుటుంబం ముందే ఆయన్ను హత్య చేశారు.

Related posts

ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీ

TV4-24X7 News

గంజాయి బ్యాచ్‌ల ఆట కట్టించేందుకు రంగంలోకి స్నిఫర్‌ డాగ్స్‌

TV4-24X7 News

జీవీఎంసీ కమిషనర్ ని కలిసిన జనసేన పార్టీ శ్రేణులు

TV4-24X7 News

Leave a Comment