Tv424x7
Andhrapradesh

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. – అగ్నికి ఆహుతి

తిరుపతి జిల్లా.. గూడూరు:విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. – అగ్నికి ఆహుతైన కారు..- తప్పిన పెను ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ వ్యక్తులు..వెంకటగిరి నుండి గూడూరు వైపు వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయి దగ్ధమైన సంఘటన గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు జంక్షన్లో జరిగింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న స్థానికులు గమనించి అందులో ఉన్న నలుగురు వ్యక్తులను హుటా హుటిన కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీశారు. సురక్షితంగా వ్యక్తులు ప్రాణాలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారులో ఉన్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా హిందీలో మాట్లాడుతున్నట్టు తెలిసింది.

Related posts

పగటిపూట రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి గోపాలపట్నం పోలీస్ సిబ్బంది

TV4-24X7 News

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ND విజయ జ్యోతి

TV4-24X7 News

వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌..

TV4-24X7 News

Leave a Comment