Tv424x7
Andhrapradesh

టైమ్ పాస్ చేయడానికే ఏపీ రాజకీయాల్లోకి షర్మిల : రోజా

: TDP అధినేత చంద్రబాబు రాజకీయ లబ్దికోసం గతంలో కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ మాటలు బోర్ కొట్టడంతో.. షర్మిలను రంగంలోకి దించారన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఇప్పుడు APలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి షర్మిల వచ్చిందని రోజా విమర్శించారు.

Related posts

తెలంగాణ-బంగాళాఖాతం మధ్య ఆవర్తన ద్రోణి: ఐఎండీ

TV4-24X7 News

నంద్యాలలోని సమస్యలన్ని సమూలంగా పరిష్కరిస్తాం

TV4-24X7 News

రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్

TV4-24X7 News

Leave a Comment