Tv424x7
Andhrapradesh

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ, సూచన మేరకు నంద్యాల నుండి చైన్నై వెళ్లే ప్రయాణికుల అవసరం దృష్ట్యా రోజు నంద్యాల డిపో నుండి చైన్నై బస్సు సర్వీసు ప్రారంభించుటకు RTC అధికారులు అంగీకారం తెలిపారు. ఈ బస్సు సర్వీసు త్వరలో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

Related posts

ప్రశాంతంగా ఉండండి… అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండండి:- సి.ఐ నరేంద్ర రెడ్డి

TV4-24X7 News

ధియేటర్ల ఇష్యూలో సొంత పార్టీ నేతను గెంటేసిన జనసేనాని !

TV4-24X7 News

ఎమ్మెల్యే ల తలరాత రాసే జీత గాడు ఐప్యాక్

TV4-24X7 News

Leave a Comment